చెట్టును ఢీ కొన్న వ్యాన్ : ఒకరు మృతి | one killed, five injured in road accident in Anantapur District | Sakshi
Sakshi News home page

చెట్టును ఢీ కొన్న వ్యాన్ : ఒకరు మృతి

Published Wed, Aug 26 2015 4:08 PM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM

one killed, five injured in road accident in Anantapur District

అనంతపురం : అనంతపురం జిల్లా హిందూపూర్ మండలం తూముకుంట వద్ద బుధవారం పెళ్లి బృందంతో వెళ్తున్న ఓ వ్యాను చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ మృతి అక్కడికక్కడే చెందగా... మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని...  క్షతగాత్రులను హిందూపూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లి ముగించుకుని తిరిగి ఇంటికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement