తిరుమల ఘాట్రోడ్డులో ప్రమాదం: భక్తులకు గాయాలు | Road accident at tirumala ghat road | Sakshi
Sakshi News home page

తిరుమల ఘాట్రోడ్డులో ప్రమాదం: భక్తులకు గాయాలు

May 4 2016 5:04 PM | Updated on Aug 30 2018 4:07 PM

తిరుమల మొదటి ఘాట్ రోడ్డు 41వ మలుపు వద్ద బుధవారం ప్రమాదం చోటు చేసుకుంది.

తిరుమల : తిరుమల మొదటి ఘాట్ రోడ్డు 41వ మలుపు వద్ద బుధవారం ప్రమాదం చోటు చేసుకుంది. భక్తులతో వెళ్తున్న క్వాలీస్ వాహనం పిట్టగోడను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు భక్తులు గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి.... క్షతగాత్రులను తిరుపతిలోని స్విమ్స్కు తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... ప్రమాదానికి గురైన వాహనాన్ని రహదారిపై నుంచి పక్కకు తప్పించి... ట్రాఫిక్ను పునరుద్దరించారు. గాయపడిన భక్తులు మహారాష్ట్రకు చెందిన వారని పోలీసులు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement