కౌడిపల్లి వద్ద ఆర్టీసీ బస్సు బోల్తా | RTC bus roll over at kaudipalli | Sakshi
Sakshi News home page

కౌడిపల్లి వద్ద ఆర్టీసీ బస్సు బోల్తా

Jun 2 2016 10:00 AM | Updated on Aug 30 2018 4:07 PM

మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం రాయల్‌పూర్ గేటు వద్ద గురువారం ఉదయం ఆర్టీసీ బస్సు బోల్తా పడింది.

మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం రాయల్‌పూర్ గేటు వద్ద గురువారం ఉదయం ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. బస్సులో 36 మంది ప్రయాణికులు ఉండగా... డ్రైవర్, కండక్టర్‌తోపాటు 12 మంది ప్రయాణికులకు గాయాలు అయ్యాయి. వారిని నర్సాపూర్, మెదక్ ఆస్పత్రులకు తరలించారు.



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement