పుట్టపర్తిలో టీడీపీ కార్యకర్తల బరితెగింపు | TDP workers attacked on JE jamuna bhai | Sakshi
Sakshi News home page

పుట్టపర్తిలో టీడీపీ కార్యకర్తల బరితెగింపు

Published Sun, Feb 7 2016 4:26 PM | Last Updated on Sat, Oct 20 2018 5:39 PM

చిన్ననీటిపారుదల శాఖ జేఈ జమునాబాయిపై దాడి చేయడమే కాకుండా అసభ్యంగా ప్రవర్తించారు.

అనంతపురం: అనంతపురం జిల్లా పుట్టపర్తిలో ఆదివారం టీడీపీ కార్యకర్తలు బరితెగింపుకు పాల్పడ్డారు. చిన్ననీటిపారుదల శాఖ జేఈ జమునాబాయిపై దాడి చేయడమే కాకుండా అసభ్యంగా ప్రవర్తించారు.

నీరు-చెట్టు కింద పనుల్నీ ఒకే వర్గానికీ కేటాయిస్తున్నారంటూ టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ కార్యకర్తలపై జేఈ జమునాబాయి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement