
తాజ్కృష్ణాలో తాప్సీ సందడి
బంజారాహిల్స్లోని తాజ్ కృష్ణా హోటల్లో ఈ ఎక్స్పోని సినీ నటి తాప్సీ శుక్రవారం ప్రారంభించారు
సాక్షి, సిటీబ్యూరో: చెన్నైకి చెందిన యునైటెడ్ ఎగ్జిబిషన్స్ (యూఈ) ఆధ్వర్యంలో నగరంలో ఆభరణాల ప్రదర్శన ఏర్పాౖటెంది. బంజారాహిల్స్లోని తాజ్ కృష్ణా హోటల్లో ఈ ఎక్స్పోని సినీ నటి తాప్సీ శుక్రవారం ప్రారంభించారు. నటి సోనీ చరిష్టా పాల్గొన్నారు. ఈ ప్రదర్శన మూడు రోజుల పాటు కొనసాగుతుంది.