పెరుగుతున్న ఎస్సారెస్పీ నీటి మట్టం | The water level rising in SRSP | Sakshi
Sakshi News home page

పెరుగుతున్న ఎస్సారెస్పీ నీటి మట్టం

Published Sat, Jul 23 2016 6:40 PM | Last Updated on Mon, Sep 4 2017 5:54 AM

పెరుగుతున్న ఎస్సారెస్పీ నీటి మట్టం

పెరుగుతున్న ఎస్సారెస్పీ నీటి మట్టం

బాల్కొండ : శ్రీరాంసాగర్‌ప్రాజెక్ట్‌లోకి ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు వచ్చి చేరుతుండడంతో నీటి మట్టం క్రమంగా పెరుగుతోందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ప్రాజెక్ట్‌లోకి గడ్డెన్నవాగు, ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో 5 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోందన్నారు. ప్రాజెక్ట్‌ పూర్తిస్థాయి నీటి మట్టం 1091అడుగులు(90టీఎంసీలు) కాగా శనివారం సాయంత్రానికి ప్రాజెక్ట్‌లో 1064.10 అడుగుల(18.85 టీఎంసీలు) నీరు నిల్వ ఉందని ప్రాజెక్ట్‌ అధికారులు పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement