నాణ్యమైన వైద్యాన్ని అందించాలి | To give better treatment | Sakshi
Sakshi News home page

నాణ్యమైన వైద్యాన్ని అందించాలి

Published Mon, Aug 29 2016 8:50 PM | Last Updated on Fri, May 25 2018 5:52 PM

నాణ్యమైన వైద్యాన్ని అందించాలి - Sakshi

నాణ్యమైన వైద్యాన్ని అందించాలి

సూర్యాపేటటౌన్‌ : నాణ్యమైన వైద్యాన్ని అందించి ప్రజల మన్ననలు పొందాలని సూర్యాపేట డీఎస్పీ వి.సునితామోహన్‌ అన్నారు. సోమవారం పట్టణంలోని కొత్తబస్టాండ్‌ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన వినాయక ఆసుపత్రిని ఆమె ప్రారంభించి మాట్లాడారు. అనంతరం ఆసుపత్రి ఎదుట మొక్క నాటారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ అధ్యక్షుడు గంట దయాకర్‌రెడ్డి, ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సంపత్‌కుమార్, రాజమనోహర్‌రెడ్డి, డాక్టర్‌ శిల్ప, మధుబాబు, చింతరెడ్డి వినీల, పాపిరెడ్డి, ఎన్‌వి రావు, యామా ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement