పుష్కర స్నానానికి వెళ్లి ఇద్దరి గల్లంతు | two members missing at ravulapalem in east godavari | Sakshi

పుష్కర స్నానానికి వెళ్లి ఇద్దరి గల్లంతు

Published Thu, Jul 16 2015 12:09 PM | Last Updated on Sat, Aug 25 2018 6:13 PM

తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం మండలం ఓబులంకలో పుష్కర స్నానానికి వెళ్లిన ఇద్దరు గుర్తుతెలియని యువకులు గల్లంతయ్యారు.

రావులపాలెం : తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం మండలం ఓబులంకలో పుష్కర స్నానానికి వెళ్లిన ఇద్దరు గుర్తుతెలియని యువకులు గల్లంతయ్యారు. ఈ ఘటన గురువారం ఓబులంకలోని పుష్కర ఘాట్లో జరిగింది. వారి ఆచూకీ తెలుసుకునేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement