మహదేవ్పూర్(కరీంనగర్ జిల్లా): మహదేవ్పూర్ మండలం సర్వాయిపేట సమీపంలోని గోదావరిలో ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు. గల్లంతైన వారు వాటర్ గ్రిడ్ ఇంజనీర్ శివకుమార్, రవిగా గుర్తించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న అధికారులు గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
గోదావరిలో ఇద్దరి గల్లంతు
Published Thu, Mar 24 2016 10:33 PM | Last Updated on Sun, Sep 3 2017 8:29 PM
Advertisement
Advertisement