విషజ్వరంతో మహిళ మృతి | women dead with fever | Sakshi
Sakshi News home page

విషజ్వరంతో మహిళ మృతి

Aug 24 2016 7:42 PM | Updated on Sep 4 2017 10:43 AM

గ్రామానికి చెందిన వెలగలేని రుక్మిణీతాయారు(60) విష జ్వరం బారిన పడి మృతి చెందింది. ఆమె మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతోంది. ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. గ్రామంలో మరికొంతమంది జ్వరంతో బాధపడుతున్నారు. రుక్మిణీ మృతితో గ్రామాల్లోని జ్వర పీడితులు భయాందోళనకు గురవుతున్నారు.

రుద్రవరం(రెడ్డిగూడెం) : గ్రామానికి చెందిన వెలగలేని రుక్మిణీతాయారు(60) విష జ్వరం బారిన పడి మృతి చెందింది. ఆమె మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతోంది. ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. గ్రామంలో మరికొంతమంది జ్వరంతో బాధపడుతున్నారు. రుక్మిణీ మృతితో గ్రామాల్లోని జ్వర పీడితులు భయాందోళనకు గురవుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement