జిల్లాలో తొలి విడతగా ఆదివారం కాకినాడ, పెద్దాపురం, రాజమండ్రి డివిజన్ల పరిధిలో 26 మండలాల్లో 26 జెడ్పీటీసీ, 513 ఎంపీటీసీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 83 శాతం పోలింగ్ నమోదైంది.

Published Mon, Apr 7 2014 1:24 AM | Last Updated on Sat, Sep 2 2017 5:40 AM
జిల్లాలో తొలి విడతగా ఆదివారం కాకినాడ, పెద్దాపురం, రాజమండ్రి డివిజన్ల పరిధిలో 26 మండలాల్లో 26 జెడ్పీటీసీ, 513 ఎంపీటీసీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 83 శాతం పోలింగ్ నమోదైంది.