అభిమానిస్తే గుళ్లు కట్టడం, ద్వేషిస్తే సమాధి చేయడం వంటి రెండు వైపరీత్యాలు, విపరీతపైత్యాలు మన దగ్గర తప్ప ఇంకెక్కడా కనిపించవేమో! నటులకు గుళ్లు కట్టడం, నేతలకు అభిషేకాలు చేయించడం, పాదుకలతో ప్రచారం చేయడం వంటివి ఈ దేశంలో సర్వసాధారణం. తమిళనాడులో మరీ ఎక్కువ.
మొన్నటికి మొన్న జయలలితకు ఆమె పార్టీ(ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం) సభ్యుడు గుడి కడితే.. ఇంకో విశ్వాసపాత్రుడు ఏకంగా శిలువెక్కేశాడు. షైహాన్ హుస్సైనీ అనే వ్యక్తి అమ్మ 67 పుట్టినరోజునాడు ఆమెకు కానుకగా ఈ దుస్సాహసానికి ఒడిగట్టాడు. పిచ్చి పీక్కి వెళ్లిపోవడం అంటే ఇదేనేమో!
‘క్రాస్’ అయిన అభిమానం
Published Thu, Sep 10 2015 11:30 PM
Advertisement
Advertisement
సినబాబుకి మరోసారి మంగళమేనా!
పిన్నెల్లి ఎపిసోడ్.. ఫలించని పచ్చ బ్యాచ్ కుట్రలు
చంద్రబాబుకు ‘కుప్పం’ టెన్షన్.. జరిగేది అదేనా?
ఇంకా రాదేం.. నాలుగో తేది!
అప్పుడూ అంతే! ధీమాగా ఉన్నారు.. చివరికి బోర్లా పడ్డారు!
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
తప్పక చదవండి
- నీలిరంగు చీరలోన జపాన్లో ఒక సందమామ
- రాష్ట్రంలో వడదెబ్బకు 8 మంది మృతి
- అయిదు రోజుల అమ్మకాలకు బ్రేక్
- 5 డిగ్రీల వరకు అధికంగా
- వాణిజ్య ఎగుమతుల్లో ఏపీ జోష్!
- ఎక్కడికక్కడే సమస్యలు నేటి నుంచి ఇంటర్ క్లాసులు
- ఆధునీకరణవైపు వేగంగా డిస్కంల అడుగులు
- చేనుకుచేవ.. రైతుకు రొక్కం..బయోచార్!
- ChatGPT: ఎన్నికలపై విదేశీ కుట్ర
- గిరిజనుల జీవనశైలిని చూసొద్దాం రండి..
Advertisement