వారివి నిరాధార ఆరోపణలు: ఈటల | Etela Rajender criticized TDP | Sakshi
Sakshi News home page

వారివి నిరాధార ఆరోపణలు: ఈటల

Published Wed, Oct 14 2015 6:38 PM | Last Updated on Mon, Mar 25 2019 3:09 PM

సన్నబియ్యంపై టీడీపీ అనవసర రాద్దాంతం చేస్తోందని మంత్రి ఈటెల అన్నారు.

రేషన్ పక్కదారి పట్టకుండా పటిష్ట చర్యలు తీసుకుంటామని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. అక్రమాల నివారణకు రిటైర్డ్ పోలీస్ అధికారి నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. పౌరసరఫరాల శాఖ అవినీతిలో అధికారులు, సిబ్బంది పాత్ర కూడా ఉందని అన్నారు. సన్నబియ్యం విషయంలో టీడీపీ అనవసర ఆరోపణలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement