బెట్టింగ్ స్థావరాలపై దాడి: రూ.26 లక్షలు స్వాధీనం | southjone police attacks on betting centers | Sakshi
Sakshi News home page

బెట్టింగ్ స్థావరాలపై దాడి: రూ.26 లక్షలు స్వాధీనం

Published Wed, Jul 22 2015 10:44 AM | Last Updated on Sun, Sep 3 2017 5:58 AM

నగరంలో క్రికెట్ బెట్టింగ్ స్థావరాలపై బుధవారం సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు.

హైదరాబాద్: నగరంలో క్రికెట్ బెట్టింగ్ స్థావరాలపై బుధవారం సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో బెట్టింగ్ పాల్పడుతున్న 13 మందిని అరెస్టు చేశారు. పట్టుబడిన నిందితుల నుంచి రూ. 26 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను స్టేషన్ కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement