హైదరాబాద్: ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అగ్రిగోల్డ్ బాధితులు మంగళవారం కలిశారు. మార్చి 3 నుంచి కృష్ణా జిల్లా విజయవాడలో తాము చేపట్టనున్న నిరవధిక దీక్షకు మద్దతివ్వాలని వైఎస్ జగన్ ను అగ్రిగోల్డ్ బాధితులు కోరారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని అగ్రిగోల్డ్ బాధితులు వైఎస్ జగన్ కు విజ్ఞప్తి చేశారు.
వైఎస్ జగన్ ను కలిసిన అగ్రిగోల్డ్ బాధితులు
Published Tue, Feb 14 2017 12:17 PM | Last Updated on Wed, Jul 25 2018 4:42 PM
Advertisement
Advertisement