హైదరాబాద్: మురికివాడలంటే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి చాలా అలుసుగా ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు అన్నారు. మురికివాడలపై చంద్రబాబు వ్యాఖ్యలు దారుణంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎంతోమంది మహానుభావులు మురికి వాడలనుంచే వచ్చారన్న విషయం ముఖ్యమంత్రి గమనించాలని హితవు పలికారు. చంద్రబాబు విదేశీ పర్యటనలు ఆపేసి వెంటనే మురికివాడలు ఎలా అభివృద్ధి చేయాలో ఆలోచించాలని గుర్తు చేశారు.
'మురికివాడలంటే బాబుకు అలుసు'
Published Sat, Jul 16 2016 1:54 PM | Last Updated on Tue, Aug 14 2018 11:26 AM
Advertisement
Advertisement