ఎంపీ, ఎమ్మెల్యేలకు ఓటు హక్కులేదు: ఈసీ | MP,MLAs not voting in zp chairman election, says Ramakanth Reddy | Sakshi

ఎంపీ, ఎమ్మెల్యేలకు ఓటు హక్కులేదు: ఈసీ

Published Wed, May 14 2014 11:15 AM | Last Updated on Tue, Oct 30 2018 5:17 PM

ఎంపీ, ఎమ్మెల్యేలకు ఓటు హక్కులేదు: ఈసీ - Sakshi

ఎంపీ, ఎమ్మెల్యేలకు ఓటు హక్కులేదు: ఈసీ

జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎన్నికల్లో ఎంపీ,ఎమ్మెల్యేలకు ఓటు హక్కు లేదని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమాకాంత్ రెడ్డి తెలిపారు.

జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎన్నికల్లో ఎంపీ, ఎమ్మెల్యేలకు ఓటు హక్కు లేదని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమాకాంత్ రెడ్డి తెలిపారు. అలాగే మండల పరిషత్ అధ్యక్ష ఎన్నికల్లో కూడా వారికి ఓటు హక్కు లేదన్నారు. బుధవారం రమాకాంత్ రెడ్డి హైదరాబాద్లో మాట్లాడుతూ... ఎంపీ, ఎమ్మెల్యేలు కావాలంటే ఆయా సమావేశాలలో పాల్గొనవచ్చని తెలిపారు. జడ్పీ, మండలపరిషత్త్ అధ్యక్ష ఎన్నికల్లో కేవలం ఎంపీటీసీ, జడ్పీటీసీలే పాల్గొంటారని ఆయన స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement