మోటారు ట్రాన్స్పోర్ట్ కార్మికుల చట్ట నిబంధనలను ఉల్లంఘించిందని తెలిపారు. దివాకర్ ట్రావెల్స్ సహా చట్ట ఉల్లంఘనలకు పాల్పడిన మిగిలిన యాజమాన్యాలన్నింటికీ కూడా షోకాజ్ నోటీసులు జారీ చేశామన్నారు. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు, ఉల్లంఘనలపై ప్రభుత్వం ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్న నేపథ్యంలో తదుపరి విచారణను సెప్టెంబర్ 11కి వాయిదా వేసింది.
దివాకర్ ట్రావెల్స్ ఉల్లంఘనలకు పాల్పడింది
Published Wed, Jul 19 2017 2:30 AM | Last Updated on Fri, Aug 31 2018 8:34 PM
హైకోర్టుకు నీరబ్కుమార్ నివేదిక
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జిల్లా ముండ్ల పాడు వద్ద ప్రమాదానికి గురైన దివాకర్ ట్రావెల్స్ బస్సు ఎటువంటి నిబంధలను ఉల్లంఘించలేదంటూ క్లీన్చిట్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం హైకోర్టు ఆగ్రహంతో దిగొచ్చిం ది. ఆ బస్సు విషయంలో దివాకర్ ట్రావెల్స్ యాజమాన్యం పలు ఉల్లంఘ నలకు పాల్పడిందని మంగళవారం హైకోర్టుకు నివేదించింది. కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి నీరబ్కుమార్ స్వయంగా కోర్టు ముందు హాజరై ఓ నివేదికను ధర్మాసనం ముందుంచారు.
మోటారు ట్రాన్స్పోర్ట్ కార్మికుల చట్ట నిబంధనలను ఉల్లంఘించిందని తెలిపారు. దివాకర్ ట్రావెల్స్ సహా చట్ట ఉల్లంఘనలకు పాల్పడిన మిగిలిన యాజమాన్యాలన్నింటికీ కూడా షోకాజ్ నోటీసులు జారీ చేశామన్నారు. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు, ఉల్లంఘనలపై ప్రభుత్వం ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్న నేపథ్యంలో తదుపరి విచారణను సెప్టెంబర్ 11కి వాయిదా వేసింది.
మోటారు ట్రాన్స్పోర్ట్ కార్మికుల చట్ట నిబంధనలను ఉల్లంఘించిందని తెలిపారు. దివాకర్ ట్రావెల్స్ సహా చట్ట ఉల్లంఘనలకు పాల్పడిన మిగిలిన యాజమాన్యాలన్నింటికీ కూడా షోకాజ్ నోటీసులు జారీ చేశామన్నారు. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు, ఉల్లంఘనలపై ప్రభుత్వం ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్న నేపథ్యంలో తదుపరి విచారణను సెప్టెంబర్ 11కి వాయిదా వేసింది.
Advertisement
Advertisement