హైదరాబాద్: ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతంలో అక్టోబర్ 24న జరిగిన ఎన్కౌంటర్కు నిరసనగా సీపీఐ(మావోయిస్టు) తెలంగాణ రాష్ట్ర కమిటి నవంబర్ 3న బంద్కు పిలుపునిచ్చింది. ఎన్కౌంటర్ను కోవర్ట్ ఆపరేషన్గా పేర్కొంటూ.. ఈ బంద్ను తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలు విజయవంతం చేయాలని సీపీఐ(మావోయిస్టు) తెలంగాణ రాష్ట్ర కమిటి అధికార ప్రతినిధి జగన్ పత్రికా ప్రకటనలో పిలుపునిచ్చారు.
ఎన్కౌంటర్కు నిరసనగా నవంబర్ 3న బంద్
Published Sun, Oct 30 2016 6:01 PM | Last Updated on Sat, Jul 6 2019 1:10 PM
Advertisement
Advertisement