విపత్తుల వేళ ఆశాబంధు ‘దిశానెట్’ | The sanet help full at the time of natural disasters | Sakshi
Sakshi News home page

విపత్తుల వేళ ఆశాబంధు ‘దిశానెట్’

Published Fri, Jul 25 2014 1:04 AM | Last Updated on Sat, Sep 2 2017 10:49 AM

ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు బాధితులను సకాలంలో ఆదుకునేందుకు ఇండో-జపాన్ పరిశోధన బృందం ‘దిశానెట్’ అనే సరికొత్త టెక్నాలజీని ఆవిష్కరించింది.

ఇండో-జపాన్ పరిశోధనల నూతన ఆవిష్కరణ

హైదరాబాద్: ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు బాధితులను సకాలంలో ఆదుకునేందుకు ఇండో-జపాన్ పరిశోధన బృందం ‘దిశానెట్’ అనే సరికొత్త టెక్నాలజీని ఆవిష్కరించింది. సునామీ, భూకంపం, తుపాన్లు, ఘోరప్రమాదాల వంటి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రాణ, ఆస్తినష్టాన్ని  తగ్గించేందుకు ఈ ఆధునిక వ్యవస్థ దోహదపడుతుందని కియో యూనివర్సిటీ ఇన్ఫర్మేషన్ స్టడీస్ డీన్ ప్రొఫెసర్ జున్‌మురై తెలిపారు. జపాన్-భారతీయ పరిశోధన, విద్యాసంస్థలు సంయుక్తంగా జరిపిన ఇన్‌ఫర్మేషన్ నెట్‌వర్క్ ఫర్ నేచురల్ డిజాస్టర్ మిటిగేషన్ అండ్ రికవరీ ప్రాజెక్ట్(దిశానెట్) టెక్నాలజీను గురువారం గచ్చిబౌలిలోని ఓ హోటల్‌లో ప్రదర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement