రైలు పట్టాలపై రెండు మృతదేహాలు | Two dead bodies found dead on railway tracks | Sakshi
Sakshi News home page

రైలు పట్టాలపై రెండు మృతదేహాలు

Published Sat, Apr 9 2016 8:52 PM | Last Updated on Sun, Sep 3 2017 9:33 PM

గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు రైలు ఢీకొని మరణించారు.

కాచిగూడ: గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు రైలు ఢీకొని మరణించారు. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఉప్పుగూడ రైల్వే స్టేషన్ సమీపంలో లలితాబాగ్ బ్రిడ్జి వద్ద గుర్తుతెలియని వ్యక్తి (35) మృతదేహాన్ని శనివారం గుర్తించారు.

అలాగే, ఉందానగర్ - బుద్వేల్ రైల్వే స్టేషన్ల మధ్య కూడా మరో యువకుడి మృతదేహాన్ని గుర్తించగా... పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురికి తరలించారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని ధర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement