హైదరాబాద్: ట్రాఫిక్ విభాగంలో సీఐగా పనిచేస్తున్న ఓ వ్యక్తి పై ఆదివారం పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఓ మహిళ ఫిర్యాదు చేసింది.
హైదరాబాద్: ట్రాఫిక్ విభాగంలో సీఐగా పనిచేస్తున్న ఓ వ్యక్తి పై ఆదివారం పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఓ మహిళ ఫిర్యాదు చేసింది.
ఆనంద్ నగర్లోని ఓ అపార్ట్మెంట్లో నీటి పైప్లైన్ వివాదంలో తల దూర్చిన సీఐ తనపై చేయి చేసుకున్నాడని మహిళ ఆరోపించింది. మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనపై విచారణ జరుపుతున్నారు.