నిజాం డెక్కన్ సుగర్స్ కార్మికుల ధర్నా | workers dharna at nizam deccan sugars | Sakshi
Sakshi News home page

నిజాం డెక్కన్ సుగర్స్ కార్మికుల ధర్నా

Published Fri, Oct 21 2016 4:27 PM | Last Updated on Mon, Sep 4 2017 5:54 PM

జూబ్లీహిల్స్‌లోని నిజాం డెక్కన్ సుగర్స్ లిమిటెడ్ కార్యాలయం వద్ద కంపెనీ పర్మినెంట్ కార్మికులు ధర్నా చేపట్టారు.

హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లోని నిజాం డెక్కన్ సుగర్స్ లిమిటెడ్ కార్యాలయం వద్ద కంపెనీ పర్మినెంట్ కార్మికులు ధర్నా చేపట్టారు. అక్ర లేఆఫ్ ఎత్తి వేయాలని డిమాండ్ చేశారు. 51 శాతం కంపెనీ షేర్ హోల్డర్‌గా ఉన్న గోకరాజు గంగరాజు కార్యాలయాన్ని విజయవాడకు మార్చడంతో 300 కార్మిక కుటుంబాలు రోడ్డున పడ్డాయని కార్మికులు ఆరోపిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement