మహాకవి గుర్రం జాషువా 120 జయంతి సందర్భంగా సోమవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ నేతలు ఘనంగా నివాళర్పించారు.
హైదరాబాద్: మహాకవి గుర్రం జాషువా 120 జయంతి సందర్భంగా సోమవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ నేతలు ఘనంగా నివాళర్పించారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి జాషువా చిత్రపటం వద్ద అంజలి ఘటించారు.
పార్టీ సీనియర్ నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గుర్రం జాషువా రచనలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. జాషువా చిత్రపటం వద్ద నివాళులర్పించారు.