
క్షణక్షణం.. భయం భయం!
ప్రమాదం ఏ రూపంలో వస్తుందో తెలియదు...అదే ఓ దెయ్యంలా వస్తే! ఆ ఊహే భయంకరంగా ఉంది కదూ! ఈ తరహా కథాంశంతో వస్తున్న చిత్రం ‘ప్రమాదం’.
ప్రమాదం ఏ రూపంలో వస్తుందో తెలియదు...అదే ఓ దెయ్యంలా వస్తే! ఆ ఊహే భయంకరంగా ఉంది కదూ! ఈ తరహా కథాంశంతో వస్తున్న చిత్రం ‘ప్రమాదం’.
సంబిత్, ఎల్లి, మౌసమి, స్నేహ ముఖ్యతారలుగా అర్రా మూవీస్ సమర్పణలో ప్రదీప్కుమార్ నిర్మించిన ఈ చిత్రానికి తపస్ జెనా దర్శకుడు. ఈ సినిమా ట్రైలర్ను దర్శకుడు మారుతీ హైదరాబాద్లో ఆవిష్కరించారు.
చూస్తున్న ప్రేక్షకులు క్షణక్షణానికి సినిమాలో ఏం జరుగుతుందో భయపడేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ఈ నెల 19న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నాం’’ అని తెలిపారు .ఈ కార్యక్రమంలో హీరో హీరోయిన్లు సంబిత్, ఎల్లి, మౌసమి తదితరులు పాల్గొన్నారు.