
'వంగవీటి'పై డీజీపీని కలిసిన రాధా
'వంగవీటి' సినిమాపై అభ్యంతరాలు తెలియజేస్తూ వంగవీటి రాధా కృష్ణ ఏపీ డీజీపీ సాంబశివరావుని కలిశారు.
తాము చెప్పిన అభ్యంతరాలను రామ్గోపాల్వర్మ పరిగణలోకి తీసుకోలేదని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. సినిమాలోని అభ్యంతరకర దృశ్యాలను వెంటనే తొలగించాలని రాధాకృష్ణ విజ్ఞప్తి చేశారు. 'వంగవీటి' సినిమా శుక్రవారం విడుదలైన విషయం తెలిసిందే.