అందరి కంటే ముందు మేమే | BSP releases first list for UP elections | Sakshi
Sakshi News home page

అందరి కంటే ముందు మేమే

Published Thu, Jan 5 2017 3:38 PM | Last Updated on Tue, Aug 14 2018 9:04 PM

అందరి కంటే ముందు మేమే - Sakshi

అందరి కంటే ముందు మేమే

ఐదు రాష్ట్రాల ఎన్నికలకు కమిషన్‌ నోటిఫికేషన్‌ విడుదల చేయగానే.. రాజకీయ వాతావరణం​ వేడేక్కింది. ఉత్తరప్రదేశ్‌లో అయితే మరింత హాట్‌గా మారింది. అక్కడ రాజకీయ పరిణామాలు గంట గంటకు మారిపోతున్నాయి. తాజాగా అందరికంటే ముందు బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) 100 మంది అభ్యర్థులను గురువారం ప్రకటించింది. ఈ జాబితాలో 34 మంది ముస్లిం అభ్యర్థులు కూడా ఉన్నారు. రాష్ట్రంలో 403 అసేంబ్లీ స్థానాలకు పిబ్రవరి 11 నుంచి మార్చి 8 వరకు  ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుత  అసేంబ్లీలో బీఎస్పీకి 80 సీట్లే ఉన్నాయి.
 
బీఎస్పీ తొలి జాబితాలో చోటు దక్కించుకున్న కొందరు అభ్యర్థుల వివరాలు.. 
నవాబ్‌ ఖాసీం -రాయ్‌పూర్‌
అలీ యూసఫ్‌ అలీ- చామారువా
మహమ్మద్‌ ఇస్లాం ఖాన్‌ -గున్నార్‌ 
సయీదా బేగం - బుధానా
ముఖేష్‌ దీక్షిత్‌- సహారన్‌పూర్‌ సిటీ
మజీద్‌ అలీ -దోబాండ్‌
సత్యేంద్ర సోలంకి -మీరట్‌ కంటోన్మెంట్‌
పంకజ్‌ జోలీ -మీరట్‌ సిటీ
ధర్మపాల్‌ సింగ్‌ -ఎత్మాద్‌పూర్‌ 
దివాకర్‌ దేశ్వాల్‌- కైరానా
రాజాబాల- చప్రౌలి
హజీ జకీర్‌ అలీ -లోని
ఆమ్రపాల్‌ శర్మ - పాహిబాబాద్‌
సురేష్‌ బన్సల్‌ -గాజియాబాద్‌
రవికాంత్‌ మిశ్రా -నోయిడా
సత్వీర్‌ సింగ్‌ గుజ్జార్‌ -దాద్రి
వీద్రం​బాటి -జేవార్‌
ఠాకూర్‌ జైవీర్‌ సింగ్‌- బరేలి
రాంవీర్‌ ఉపాధ్యాయ  -సదాబాద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement