బీహార్లో విషాదం.. ఇద్దరు విద్యార్థులకు గాయాలు | Crude bomb blast injures two school students in Bihar's Nawada District | Sakshi
Sakshi News home page

బీహార్లో విషాదం.. ఇద్దరు విద్యార్థులకు గాయాలు

Published Sat, Aug 15 2015 1:49 PM | Last Updated on Sat, Sep 15 2018 4:12 PM

బీహార్లో విషాదం.. ఇద్దరు విద్యార్థులకు గాయాలు - Sakshi

బీహార్లో విషాదం.. ఇద్దరు విద్యార్థులకు గాయాలు

నవాడా:  బీహార్లో  స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో  విషాదం  చోటుచేసుకుంది. 'స్వాతంత్ర్య వేడుకల్లో నాటు బాంబులు శనివారం  కలకలం రేపాయి. నవాదాలోని ఓ పాఠశాలపై శనివారం దుండగులు నాటు బాంబులు విసిరారు.   స్థానిక సెంట్ జోసెఫ్ స్కూల్లో పిల్లలందరూ  ఉత్సవాల్లో  మునిగి తేలుతుండగా,  బాంబు దాడులు జరిగాయి.  ఈ ప్రమాదంలో  ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు.  దీంతో ఒక్కసారిగా  అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ సంఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement