చిదంబరం కుమారుడికి ఈడీ నోటీసులు | ED notices to the Chidambaram's son | Sakshi
Sakshi News home page

చిదంబరం కుమారుడికి ఈడీ నోటీసులు

Published Wed, Jul 6 2016 1:31 AM | Last Updated on Mon, Sep 4 2017 4:11 AM

చిదంబరం కుమారుడికి ఈడీ నోటీసులు

చిదంబరం కుమారుడికి ఈడీ నోటీసులు

మాజీ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పి.చిదంబరం కుమారుడు కార్తి చిదంబరానికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది.

న్యూఢిల్లీ : మాజీ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పి.చిదంబరం కుమారుడు కార్తి చిదంబరానికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది.  ఎయిర్‌సెల్-మాక్సిస్ ఒప్పందంలో మనీలాండరింగ్ ఆరోపణ నేపథ్యంలో ఆయన దర్యాప్తు ఎదుర్కొంటున్నారు.  రెండు వారాల్లో స్వయంగా లేదా తన అధికార ప్రతినిధి ద్వారా డాక్యుమెంట్లను సమర్పించాలని నోటీసుల్లో పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement