పశ్చిమబెంగాల్: మరోసారి నాటు బాంబుల తయారీలో పేలుడు కలకలం సృష్టించింది. బుర్ద్వాన్ జిల్లా దుర్గాపూర్ లో నాటు బాంబులు పేలి ఇద్దరికి గాయాలైన ఘటన శుక్రవారం చేసుకుంది. నాటు బాంబులు తయారు చేస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.