లోయలో పడిన బస్సు : ఐదుగురు మృతి | Road accident : Five pilgrims killed | Sakshi
Sakshi News home page

లోయలో పడిన బస్సు : ఐదుగురు మృతి

Jan 31 2018 7:38 AM | Updated on Aug 30 2018 4:15 PM

మీర్జాపూర్‌ ( యూపీ ) : ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్‌ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. యాత్రికులతో వెళుతున్న ఓ బస్సును లారీ ఢీకొట్టడంతో, అదుపుతప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు భక్తులు మృతిచెందగా, మరో 12 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు సంఘనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. లారీ డ్రైవర్‌ పరారీలో ఉన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement