పాట్నా: చిన్న వివాదంతో బీహార్లో ఓ వ్యక్తిపై కొందరు దుండగులు దారుణానికి ఒడిగట్టారు. ఓ గొడవను అడ్డుపెట్టుకుని వికాస్ కుమార్ యాదవ్ అనే వ్యక్తిపై ఆరుగురు దుండగులు సమస్టిపుర జిల్లాలో గురువారం దాడికి పాల్పడ్డారు. కళ్లలోకి యాసిడ్ చిమ్మడంతోపాటు చేతి వేళ్లను నరికేశారు. గ్రామంలో జరిగిన ఘర్షణలే దీనికి కారణమై ఉంటాయని పోలీసులు వెల్లడించారు.
కళ్లలో యాసిడ్ పోసి.. వేళ్లు నరికి...
Published Sat, Jun 14 2014 1:15 AM | Last Updated on Fri, Aug 17 2018 2:10 PM
Advertisement
Advertisement