తెలంగాణ నోట్ ను కేంద్రం అమోదించిన అనంతరం రాయలసీమ జిల్లాలో సమైక్యహోరు పోటెత్తింది. కేంద్ర నిర్ణయాన్ని నిరసిస్తూ సమైక్యవాదులు చిత్తూరు, కడప, కర్నూల్, అనంతరపురంలో కదం తొక్కారు.
Published Fri, Oct 4 2013 4:17 PM | Last Updated on Fri, Sep 1 2017 11:20 PM
తెలంగాణ నోట్ ను కేంద్రం అమోదించిన అనంతరం రాయలసీమ జిల్లాలో సమైక్యహోరు పోటెత్తింది. కేంద్ర నిర్ణయాన్ని నిరసిస్తూ సమైక్యవాదులు చిత్తూరు, కడప, కర్నూల్, అనంతరపురంలో కదం తొక్కారు.