బీజేపీ అన్యాయం చేసిందని ప్రచారం చేయండి | Chandrababu command for TDP leaders in teleconference | Sakshi
Sakshi News home page

బీజేపీ అన్యాయం చేసిందని ప్రచారం చేయండి

Published Sun, Feb 25 2018 1:31 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

Chandrababu command for TDP leaders in teleconference - Sakshi

సాక్షి, అమరావతి: ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ అన్యాయం చేసిందని ప్రచారం చేయాల్సిందిగా టీడీపీ నేతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. ఇదే విషయాన్ని అందరూ కలసి ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిందిగా టెలికాన్ఫరెన్స్‌ ద్వారా ముఖ్యమంత్రి తమను ఆదేశించినట్లు ఆ పార్టీ నేతలు తెలిపారు.

విభజన హామీల అమలు విషయంలో కేంద్రంపై ఒత్తిడి తేవడానికి అనుసరించాల్సిన వైఖరిపై పార్టీ నేతలకు శనివారం టెలికాన్ఫరెన్స్‌ ద్వారా చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement