ముక్కోణపు సిరీస్: రెండో వికెట్ కోల్పోయిన భారత్ | tri-series: India lost 2nd wicket | Sakshi
Sakshi News home page

ముక్కోణపు సిరీస్: రెండో వికెట్ కోల్పోయిన భారత్

Published Sun, Jan 18 2015 9:29 AM | Last Updated on Sat, Sep 2 2017 7:52 PM

ముక్కోణపు సిరీస్: రెండో వికెట్ కోల్పోయిన భారత్

ముక్కోణపు సిరీస్: రెండో వికెట్ కోల్పోయిన భారత్

ముక్కోణపు సిరీస్ రెండో వన్డేలో భారత్- ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న మ్యాచ్లో భారత్ రెండో వికెట్ కోల్పోయింది.

మెల్బోర్న్: ముక్కోణపు సిరీస్ రెండో వన్డేలో భారత్- ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న మ్యాచ్లో భారత్ రెండో వికెట్ కోల్పోయింది.
జట్టు స్కోరు 33 వద్ద  22 బంతుల్లో 2 ఫోర్లతో 12 పరుగులు చేసిన రహానే గురిందర్ సంధు బౌలింగ్లో హాడిన్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

తొలి ఓవర్లోనే శిఖర్ (2) ఔటైన విషయం తెలిసిందే. రోహిత్ (15), విరాట్ కోహ్లి (1) క్రీజులో ఉన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement