నెల్లూరు జిల్లాలో స్వైన్ఫ్లూ కలకలం
Published Thu, Feb 2 2017 12:58 PM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM
నెల్లూరు: నెల్లూరు జిల్లాలో స్వైన్ఫ్లూ కలకలం రేగింది. జిల్లాలోని మనుబోలులో స్వైన్ఫ్లూ లక్షణాలతో ఓ వ్యక్తి మృతి చెందాడు. దీంతో స్థానికంగా కలకలం రేగింది. షేక్ ఇమామ్బాషా అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరాడు. స్వైన్ఫ్లూ లక్షణాలతో ఈరోజు ఉదయం మృతి చెందాడు.
Advertisement
Advertisement