భారీగా అరటి, బొప్పాయి తోటలు నేలమట్టం | huge banana, Papaya plantations Demolished in ysr district vardah effect | Sakshi
Sakshi News home page

భారీగా అరటి, బొప్పాయి తోటలు నేలమట్టం

Published Tue, Dec 13 2016 3:52 PM | Last Updated on Tue, Sep 18 2018 6:30 PM

భారీగా అరటి, బొప్పాయి తోటలు నేలమట్టం - Sakshi

భారీగా అరటి, బొప్పాయి తోటలు నేలమట్టం

వర్దా తుపాను కారణంగా వైఎస్సార్‌జిల్లాలో రైతులకు భారీగా నష్టం వాటిల్లింది.

రైల్వే కోడూరు: వర్దా తుపాను కారణంగా వైఎస్సార్‌జిల్లాలో రైతులకు భారీగా నష్టం వాటిల్లింది.  రైల్వే కోడూరు మండలంలో అరటి, బొప్పాయి తోటలు నేలకురాయి. సుమారు 1200 ఎకరాల్లో అరటి, బొప్పాయి తోటలు నేలమట్టమయ్యాయి.

రూ.2 కోట్ల వరకు నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు. కాగా, దెబ్బతిన్న పంటలను స్థానిక ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు మంగళవారం పరిశీలించారు. ఆయన వెంట పలువురు వైఎస్సార్‌సీపీ నాయకులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement