జూబ్లీహిల్స్ భవనం విలువ రూ. 3 కోట్లేనా? | mithun reddy questions the valuation of assets declared by lokesh | Sakshi
Sakshi News home page

జూబ్లీహిల్స్ భవనం విలువ రూ. 3 కోట్లేనా?

Published Wed, Oct 19 2016 3:12 PM | Last Updated on Sat, Jul 28 2018 7:40 PM

జూబ్లీహిల్స్ భవనం విలువ రూ. 3 కోట్లేనా? - Sakshi

జూబ్లీహిల్స్ భవనం విలువ రూ. 3 కోట్లేనా?

హైదరాబాద్‌ నగరంలోనే అత్యంత ఖరీదైన ప్రాంతమైన జూబ్లీహిల్స్‌లో ఉన్న భవనం విలువ కేవలం రూ. 3 కోట్లేనా అని వైఎస్ఆర్‌సీపీ ఎంపీ మిథున్ రెడ్డి ప్రశ్నించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలను ప్రకటించిన నేపథ్యంలో ఆయన ఈ అంశంపై చిత్తూరులో మాట్లాడారు.

అవినీతికి మూలమైన పెదబాబు, చినబాబుల ఆస్తులు అంతేనా అని మిథున్ రెడ్డి ప్రశ్నించారు. మీరు ప్రకటించిన ఆస్తులకు 50 శాతం అదనంగా ఇస్తామని.. ఆ డబ్బును మీరు మోసం చేసిన డ్వాక్రా మహిళలకు పంచగలరా అని ఆయన సవాలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement