‘దోమలపై దండయాత్ర’కు ఐఏఎస్‌లు | war-against-Mosquitoes | Sakshi
Sakshi News home page

‘దోమలపై దండయాత్ర’కు ఐఏఎస్‌లు

Sep 24 2016 4:03 PM | Updated on Jun 2 2018 3:08 PM

ఏపీ తాజాగా ప్రకటించిన దోమలపై దండయాత్ర కార్యక్రమానికి ఐఏఎస్‌లను నోడల్ అధికారులుగా నియమించింది.

విజయవాడ: ఏపీ ప్రభుత్వం తాజాగా ప్రకటించిన దోమలపై దండయాత్ర కార్యక్రమానికి ఐఏఎస్‌లను నోడల్ అధికారులుగా నియమించింది. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. మొత్తం 13 జిల్లాలకు 13 మందిని డిప్యూట్ చేసింది. వీరంతా విజయవాడలోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌తోపాటు ఆయా జిల్లాల్లో అధికారులను సమన్వయం చేసుకుంటూ దోమల నివారణకు కృషి చేయనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement