'అది రెండు రాష్ట్రాల సమస్యకాదు' | cash for vote case is not problem between ap, Telangana, sasy prof. Kodandaram | Sakshi
Sakshi News home page

'అది రెండు రాష్ట్రాల సమస్యకాదు'

Published Sun, Jun 28 2015 5:51 PM | Last Updated on Sun, Sep 3 2017 4:32 AM

'అది రెండు రాష్ట్రాల సమస్యకాదు'

'అది రెండు రాష్ట్రాల సమస్యకాదు'

హైదరాబాద్: సెక్షన్ 8ను ఓటుకు కోట్లు కేసుతో ముడిపెట్టడం సరికాదని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. హైదరాబాద్లో నివసిస్తున్న సీమాంధ్రులు సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. ఈ వ్యవహారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య సమస్యకాదని కోదండరాం అభిప్రాయపడ్డారు. విభేదాలు సృష్టించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.  తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు ముడుపులు ఇస్తూ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి పట్టుబడిన తర్వాత సెక్షన్ 8 అంశం తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో కోదండరాం స్పందించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement