ఎమ్మెల్యే విఠల్ రెడ్డిపై జానారెడ్డి సీరియస్! | CLP Leader Jana Reddy serious on MLA Vittal Reddy | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే విఠల్ రెడ్డిపై జానారెడ్డి సీరియస్!

Aug 7 2014 7:04 PM | Updated on Mar 18 2019 9:02 PM

ఎమ్మెల్యే విఠల్ రెడ్డిపై జానారెడ్డి సీరియస్! - Sakshi

ఎమ్మెల్యే విఠల్ రెడ్డిపై జానారెడ్డి సీరియస్!

కాంగ్రెస్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి టీఆర్ఎస్లో చేరడంపై సీఎల్పీ నేత జానారెడ్డి సీరియస్ అయ్యారు

హైదరాబాద్: కాంగ్రెస్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి టీఆర్ఎస్లో చేరడంపై సీఎల్పీ నేత జానారెడ్డి సీరియస్ అయ్యారు. ఎమ్మెల్యే విఠల్‌రెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ చేస్తామని జానారెడ్డి తెలిపారు. ఫిరాయింపుల నిరోధక చట్టం కింద విఠల్‌రెడ్డిపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తామని జానా అన్నారు. 
 
పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ టీఆర్‌ఎస్ అనైతిక చర్యలకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సాహించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని జానారెడ్డి అన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement