గోదావరిలో మృతదేహం | dead body in godavari | Sakshi
Sakshi News home page

గోదావరిలో మృతదేహం

Feb 8 2015 7:10 PM | Updated on Sep 2 2017 9:00 PM

గోదావరిలో ఓ యువకుడి మృతదేహం ఆదివారం సాయంత్రం కనిపించింది.

బాసర(ఆదిలాబాద్): గోదావరిలో ఓ యువకుడి మృతదేహం ఆదివారం సాయంత్రం కనిపించింది. వివరాలు... మృతుడిని  నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం గోల్‌కప్పుల గ్రామానికి చెందిన బి.రాజేశ్వర్(29)గా పోలీసులు గుర్తించారు. పోస్ట్‌మార్టం కోసం మృతదేహన్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement