యాదాద్రిలో పెరిగిన భక్తుల రద్దీ | Heavy rush at Yadadri | Sakshi
Sakshi News home page

యాదాద్రిలో పెరిగిన భక్తుల రద్దీ

Nov 22 2015 12:23 PM | Updated on Sep 3 2017 12:51 PM

తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన యదాద్రిలో ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది.

యాదగిరిగుట్ట (నల్లగొండ) : తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన యదాద్రిలో ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ధర్మదర్శనానికి 6 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీ విపరీతంగా ఉండటంతో.. పోలీసులు కొండ పైకి వాహనాలను అనుమతించడం లేదు. కార్తీకమాసం కావడంతో సత్యనారాయణ వ్రతాలు నిర్వహించడానికి భక్తులు బారులు తీరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement