రేవంత్ బెయిల్ పై విచారణ 24కు వాయిదా | high court orders to submit counter petition on revanth reddy plea | Sakshi
Sakshi News home page

రేవంత్ బెయిల్ పై విచారణ 24కు వాయిదా

Published Wed, Jun 17 2015 12:22 PM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM

రేవంత్ బెయిల్ పై విచారణ 24కు వాయిదా - Sakshi

రేవంత్ బెయిల్ పై విచారణ 24కు వాయిదా

హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో అరెస్టైన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి, ఉదయసింహా, సెబాస్టియన్ పెట్టుకున్న బెయిల్ పిటిషన్ పై విచారణను హైకోర్టు ఈనెల 24కు వాయిదా వేసింది. కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని ఏసీబీని న్యాయస్థానం ఆదేశించింది.

ఏసీబీ కోర్టు బెయిల్ ఇవ్వకపోవడంతో నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో కౌంటర్ దాఖలు చేసేందుకు ఏసీబీ సిద్ధమవుతోంది. ప్రస్తుతం రేవంత్ రెడ్డి జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఏసీబీ కోర్టు ఈ నెల 29 వరకు ఆయనకు జ్యుడీషియల్ కస్టడీని పొడిగించిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement