పోలవరంపై సుప్రీంకు వెళ్లే యోచనలో కేసీఆర్ | KCR seeks to Supreme Court against the polavaram ordinance | Sakshi
Sakshi News home page

పోలవరంపై సుప్రీంకు వెళ్లే యోచనలో కేసీఆర్

Jul 11 2014 2:12 PM | Updated on Sep 2 2018 5:20 PM

పోలవరం ఆర్డినెన్స్ ఆమోదంపై తెలంగాణ ప్రభుత్వం న్యాయ పోరాటానికి సన్నద్ధం అవుతోంది.

హైదరాబాద్ : పోలవరం ఆర్డినెన్స్ ఆమోదంపై తెలంగాణ ప్రభుత్వం న్యాయ పోరాటానికి సన్నద్ధం అవుతోంది. ఈ అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఆర్డికల్-3 ఉల్లంఘన, రాష్ట్రాభిప్రాయాన్ని తీసుకోకపోవడటం, గిరిజనులకు రాష్ట్రపతి కల్పించిన హక్కులను కాలరాయటంపై తెలంగాణ సర్కార్ కోర్టును ఆశ్రయించనుంది.

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్ట సవరణ బిల్లును లోక్సభ శుక్రవారం ఆమోదించిన విషయం తెలిసిందే. దీంతో ఇంతకాలం తెలంగాణలోని ఖమ్మం జిల్లా పరిధిలో ఉన్న ఏడు మండలాలు చట్టబద్ధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిధిలోకి వెళ్లిపోయాయి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement