చర్లలో మావోయిస్టు లేఖ కలకలం | maoist letter in cherla | Sakshi
Sakshi News home page

చర్లలో మావోయిస్టు లేఖ కలకలం

Jun 24 2015 8:20 PM | Updated on Oct 9 2018 2:38 PM

ఖమ్మం జిల్లా చర్లలో మావోయిస్టు లేఖ కలకలం రేపింది.

ఖమ్మం: ఖమ్మం జిల్లా చర్లలో మావోయిస్టు లేఖ కలకలం రేపింది. పోలీసులు అదుపులోకి తీసుకున్న డాక్టర్ కిరణ్ కుమార్ ను చట్టప్రకారం కోర్టులో హాజరుపరచాలని ఖమ్మం జిల్లా మావోయిస్టు కార్యదర్శి కిరణ్ పేరుతో విడుదలైన ఈ లేఖలో డిమాండ్ చేశారు.

ఎన్నికల హామీల్లో భాగంగా పోడు భూములపై గిరిజనులకు హక్కు కల్పించాలని లేఖలో పేర్కొన్నారు. మావోయిస్టుల పేరుతో లేఖ రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement