పద్మా దేవేందర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నిక | Padma devender Reddy Unanimously elected as Deputy speaker | Sakshi

పద్మా దేవేందర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నిక

Jun 12 2014 10:53 AM | Updated on Aug 15 2018 9:20 PM

పద్మా దేవేందర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నిక - Sakshi

పద్మా దేవేందర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నిక

తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా పద్మా దేవేందర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా పద్మా దేవేందర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. విపక్షాలు కూడా పద్మా దేవేందర్ రెడ్డి అభ్యర్ధిత్వానికి మద్దతు తెలపడంతో ఆమె ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు స్పీకర్ మధుసూదనాచారి గురువారం అసెంబ్లీలో ప్రకటించారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు వివిధ పార్టీల నాయకులు పద్మ దేవేందర్ రెడ్డికి అభినందనలు తెలియజేశారు.  మరోవైపు తెలంగాణ శాసనసభ ఉపసభాపతిగా ఆమె బాధ్యతలు స్వీకరించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement