వైఎస్ జగన్ ను ఎదుర్కొలేకే... | patnam mahender reddy slams chandrababu | Sakshi
Sakshi News home page

వైఎస్ జగన్ ను ఎదుర్కొలేకే...

Published Wed, Apr 29 2015 2:29 PM | Last Updated on Sun, Sep 3 2017 1:07 AM

వైఎస్ జగన్ ను ఎదుర్కొలేకే...

వైఎస్ జగన్ ను ఎదుర్కొలేకే...

హైదరాబాద్: ఏపీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఎదుర్కొలేకే సీఎం చంద్రబాబు నాయుడు తమ ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శలు చేస్తున్నారని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు హైదరాబాద్ కే పరిమితమవుతున్నారని ప్రజలు భావిస్తున్నారని అన్నారు.

టీడీపీ నుంచి మరికొంత మంది నేతలు టీఆర్ఎస్ లో చేరనున్నారని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి వెల్లడించారు. టీడీపీలో లూటీ నేతలు ఉన్నారని ఆయన ధ్వజమెత్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement