ఇద్దరు కూలీల దారుణ హత్య | two labors brutal murdered in te jagithyala | Sakshi
Sakshi News home page

ఇద్దరు కూలీల దారుణ హత్య

Published Wed, Jul 1 2015 11:27 AM | Last Updated on Mon, Jul 30 2018 9:16 PM

జగిత్యాల మండల కేంద్రంలోని గోవిందపల్లె కాలనీలో ఇద్దరు కూలీలను గుర్తుతెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు.

జగిత్యాల (కరీంనగర్): జగిత్యాల మండల కేంద్రంలోని గోవిందపల్లె కాలనీలో ఇద్దరు కూలీలను గుర్తుతెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. బండరాళ్లతో మోది పక్కనే ఉన్న డ్రైనేజీలో పడేశారు. మృతులు పట్టణంలోని గోత్రాల కాలనీకి చెందిన కనకయ్య (40), భారతి (45)గా గుర్తించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించే పనిలో పడ్డారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement