యాదగిరిగుట్టపై వైఫై సౌకర్యం | Wi-Fi coming soon to Yadagirigutta | Sakshi
Sakshi News home page

యాదగిరిగుట్టపై వైఫై సౌకర్యం

Published Mon, May 18 2015 6:04 PM | Last Updated on Sun, Sep 3 2017 2:17 AM

యాదగిరిగుట్టపై వైఫై సౌకర్యం

యాదగిరిగుట్టపై వైఫై సౌకర్యం

యాదగిరిగుట్ట (నల్లగొండ జిల్లా) : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం పరిధిలో అతి తర్వరలో వై-ఫై సౌకర్యం అందుబాటులోకి రానుంది. రిలయన్స్ సంస్థ (ముఖేష్ అంబానీ గ్రూప్) ఆధ్వర్యంలో ఈ సౌకర్యాన్ని కల్పించనున్నట్టు దేవస్థానం ఈవో గీతారెడ్డి తెలిపారు. రిలయన్స్ సంస్థకు చెందిన మేనేజర్ వంగ మల్లేష్ ఈ విషయమై దేవస్థానం ఈవో గీతారెడ్డితో సోమవారం చర్చించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ... దేవాలయం మినహా చుట్టు పక్కల ప్రాంతాలలో 100 మీటర్ల వరకు ఈ సౌకర్యం ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement